ఉత్తర ఖాండ్ బాదితులను - TopicsExpress



          

ఉత్తర ఖాండ్ బాదితులను డిల్లి నుండి హైదారబాద్ తరలించడానికి ప్రత్యెక విమానం ను ఎర్పాటు చేసిన బాబు . సోమావారం రాత్రి కి 198 మంది బాదితుల తరలింపు ..... బాబు కు అసలు బుద్ది ఉందా డిల్లి నుండి ఒక్కొకరికి 6000 రుపాయలు అవుతుంది టికెట్ అదె రైలు అరెంజ్ చెస్తె 3 రైలు లు అరెంజ్ చెయ్యవచ్చు కాని చెయ్యడు ఎందుకు అంటే పబ్లిసిటి ఉండదు . ప్రాణలు దక్కి డిల్లి కి చెరుకున్న వారు డిల్లి నుండి విమానం లో రావల అని ఎవ్వరు కోరుకొలేదు , అంతా ప్రేమ ఉంటే ఒక హెలికాప్టార్ బాడుగ కు తిసుకోని ఇంకా అక్కడ వరదలలో చిక్కుకున్న వారికి సహాయం చెయ్యవచ్చు కదా ?? బాబు ప్రత్యెక విమానమం లో తన బ్యాచ్ తప్ప , నిజంగా విపత్తు బాదితులు , పేద ప్రజలు ఎవ్వరు రారు . కానీ ఎల్లో మీడియా దిన్ని పట్టించు కోదు రేపు మొదటి పెజి నిండా ఈ బొల్లి ఒవర్ యాక్షన్ నటన ఉంటుంది....
Posted on: Mon, 24 Jun 2013 17:00:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015