పాపం దాడి వీరభద్ర రావు! నిన్న షర్మిల విశాఖ యాత్రకు వస్తే దాడి వీరభద్ర రావు కు వేదిక మీదకు రమ్మని పిలిచేవాడే కరువయ్యారు.వేదికకు దూరంగా వుండి తమ గొప్ప నాయకురాలి ప్రసంగమాధుర్యాన్ని ఆస్వాదించి తరించాడు.కొణతాల రామకృష్ణ వేదిక మీద ఉండటం తో వేదిక దరిదాపులకు వెళ్ళటానికే సాహసించలేక పోయాడు.చంద్రబాబు ప్రక్కన ఎంతో గౌరవం పొందిన దాడి ఇప్పుడు జైలు పాలైనవాడి వెనుకపడి రోడ్లపాలైనాడు.తెలుగుదేశంలో పదవులు అనుభవించి,స్వార్ధంతో పార్టీని వీడినవాళ్ళకు దాడి ఉదంతం ఓ గుణపాఠం కావాలి. Courtesy: Ramakrishna Garimella
Posted on: Mon, 16 Sep 2013 07:52:34 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015