An appeal to Devotees:..... తిరుమల లో శ్రీవారి జ్యేష్ఠ అభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. TTD-SVBC లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.. వసతి ఉన్నవారు తిలకించండి. రేపు కూడా అనగా (శనివారము కూడా ) జరుగుతాయంట. ఈరోజు శ్రీవారు ముత్యపు కవచములో దర్శనమిస్తారు. మలయప్ప హృదయ వీక్షణం జ్యేష్ఠ అభిషేకం తోనే సాధ్యము. ఈ వార్షిక జ్యేష్ఠ అభిషేకామును తిలకించిన భక్తులను స్వామీ వారు కవచము లా రక్షిస్తారు. ఈ వార్షిక జ్యేష్ఠ అభిషేక మహోత్సవములు గురు, శుక్ర, శనివారములు (మూడు రోజులు 20,21,22 జూన్ 2013) జరుగుతాయి. నిత్యమూ బంగారు కవచం లో దర్శన మిచ్చే స్వామివారు, ఈ మూడు రోజులు, ముత్యపు, వెండి కవచములతో దర్శనమిస్తారు. కనుక తిరుమల తిరుపతి దేవస్థానము వారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారము తిలకించ గలరు ..
Posted on: Fri, 21 Jun 2013 16:43:09 +0000