ఎన్నిక‌ల స‌మ‌యంలో - TopicsExpress



          

ఎన్నిక‌ల స‌మ‌యంలో పుష్క‌రాల‌కు రాజ‌మండ్రి న‌గ‌రంలో 500 కోట్ల‌తో ఏర్పాట్లు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన మ‌న నాయ‌కులు ఎన్నిక‌ల‌య్యాక ఉభ‌య‌గోదావ‌రి జిల్లాకు క‌లిపి 130 కోట్ల‌కు కుదించారు... క‌నీసం ప‌నుల‌నై ప్రారంభించారా అంటే అదీలేదు, కేవ‌లం ఈ ఆరునెల‌ల స‌మ‌యంలో హ‌డావిడిచేసి తూతూమంత్రంగా ప‌నులు కానిచ్చి చేతులు దులుపుకునేలా ఉన్నారు మ‌న నాయ‌కులు... :(
Posted on: Tue, 11 Nov 2014 05:38:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015