లక్షన్నర కంటే ఎక్కువ అప్పుంటే బినామీలే: బాబు వీడు మనిషేనా!!! ….? రెండు లక్ష్లలు అప్పు ఉంటె రైతు కదా...? అసలే ఉరియా బస్తా 1000 అంట...? ఈ విదంగా రైతులు ఎలా భతకాలి.... అందుకే అన్నారు, వంచన, మోసం, వెన్నుపోటు, పరనింద, ఆత్మ స్తుతి , మర్డర్లు, మానభంగాలు ఇవి తెలుగు దేశం పార్టీ వాళ్ళ ఆయుదాలు అని... లక్షన్నర కంటే ఎక్కువ పంట రుణాలు ఉన్నవాళ్లు బినామీలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కదిరిలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజమైన రైతులు ఎవరికీ లక్షన్నర కంటే ఎక్కువ అప్పు ఉండదని, అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నవాళ్లు బినామీలే అవుతారని అన్నారు. ఇదే సందర్భంలో డీఈడీ అభ్యర్థులపై కూడా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు రావంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. newsgaadi/cm-chandra-babu-controversial-comments-on-cropdebt-loans/
Posted on: Fri, 25 Jul 2014 10:10:20 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015